
తాజా వార్తలు
రూ.10కే ‘శివ భోజన్’
మహారాష్ట్రలో నూతన పథకం
ముంబయి: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మహారాష్ట్రలో అధికార మహా అఘాడీ ప్రభుత్వం నూతన పథకాన్ని ప్రారంభించింది. రూ.10కే భోజనం అందించే పథకానికి శ్రీకారం చుట్టింది. ‘శివ భోజన్’ పేరిట ఈ పథకాన్ని అమలు చేయనుంది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించి.. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నారు. ‘శివ భోజన్’ పథకాన్ని పలువురు మంత్రులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో లాంఛనంగా ప్రారంభించారు. ముంబయిలో మంత్రి అస్లాం షాయిక్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. సబర్బన్లో మరో మంత్రి ఆదిత్య ఠాక్రే, పుణెలో అజిత్ పవార్ తదితరులు ఈ భోజన కేంద్రాలను ప్రారంభించారు. కేవలం రూ.10కే పేదలకు భోజనం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో శివసేన పేర్కొన్న విషయం తెలిసిందే.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- మహా నిర్లక్ష్యం
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- అలా చేస్తే భారత్దే విజయం: గావస్కర్
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
- నాన్స్టాప్ ‘ఫన్’షూట్.. లంగాఓణి ‘ఉప్పెన’ రాణి
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
