
ప్రధానాంశాలు
మహారాష్ట్రలో దావూద్ ఆస్తుల వేలం
ముంబయి: మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలోని అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన ఆస్తులను వేలం వేయగా.. అవి రూ.1.10 కోట్ల ధరకు అమ్ముడుపోయాయి. ఈ మేరకు అధికారులు బుధవారం వెల్లడించారు. ‘‘స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనిప్యులేటర్స్ యాక్ట్(ఎస్ఏఎఫ్ఈఎమ్ఏ) కింద అతడి ఆస్తులను ఈ వారం ప్రారంభంలో వేలం వేసినట్లు వివరించారు. అవి జాతీయ రహదారికి సమీపంలో ఉన్నాయన్నారు. వీటితోపాటు దావూద్కి సంబంధించి ఇంకా ఐదు ఆస్తులకు వేలం నిర్వహించాల్సి ఉండగా.. పలు సాంకేతిక కారణాల వల్ల వేలం వేయలేదని తెలిపారు.
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
సినిమా
- మూఢత్వమే ప్రాణాలు తీసింది!
- 16 మంది మహిళలను చంపిన సైకో!
- బదిలీల ప్రతిపాదన తిరస్కరించిన ఎస్ఈసీ
- ‘పంత్ వ్యూహం’ కోహ్లీదే
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- 12 మందితో లంక ఆట: ఐసీసీ సీరియస్!
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- మరో 30ని. క్రీజులో ఉంటే 3-1గా మారేది: పంత్
- కేదార్ను ధోనీ కొనసాగించేవాడు..కానీ: గంభీర్
- సుప్రీం తీర్పు: ఎస్ఈసీకి ఏపీ ప్రభుత్వ సహకారం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
