
తాజా వార్తలు
రేవా: రైతుల నుంచి రుణాలు వసూలు చేయడానికి వచ్చే వారి చేతులు విరగ్గొట్టి, గొంతు కోసి చంపుతామంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు భాజపా ఎంపీ జనార్దన్ మిశ్రా. సోమవారం ‘కిసాన్ ఆక్రోశ్ ఆందోళన్’ సమావేశంలో రేవా ఎంపీ మిశ్రా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఆరోపించారు.
‘రైతులను ఇబ్బందులకు గురిచేయాలని లక్ష్యంగా పెట్టుకుని వారి నుంచి రుణాలు వసూలు చేయడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులు, పోలీసుల చేతులు విరగ్గొట్టి, గొంతు కోసి చంపుతాం. రైతుల పక్షాన భాజపా కార్యకర్తలు ఉండి పోరాడుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో విభజన, విధ్వంసక రాజకీయాలు చేస్తోంది’ అని మిశ్రా ధ్వజమెత్తారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
