
తాజా వార్తలు
మద్యం మత్తులోనే ప్రమాదమని ప్రచారం
ఆవేదనతో రవాణాశాఖ ఇన్స్పెక్టర్ మృతి
బెంగళూరు (శివాజీనగర): వాస్తవాలేంటో తెలియకుండా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు.. రవాణాశాఖ ఇన్స్పెక్టర్ మృతికి కారణమయ్యాయి. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ వద్ద మంజునాథ్ నడుపుతున్న కారు ఓ ఆటోను ఢీకొట్టడంతో.. ఆటోడ్రైవర్ చేయి విరిగింది. స్థానికులు అతడికి సాయం చేయాల్సింది పోయి చరవాణుల్లో చిత్రాలు తీసుకున్నారు. మంజునాథ్ మద్యంతాగి ప్రమాదానికి కారణమయ్యారంటూ ఎవరికి వారు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆయనపై కేసు నమోదుచేసి, వైద్యపరీక్షలు చేయించగా.. అసలు ఆయనకు మద్యం అలవాటే లేదని తేలింది. లోబీపీతో ఇబ్బందిపడుతున్న ఆయనకు సెలవు దొరకలేదు. చిత్రాలు, వీడియోలు వైరల్ కావడంతో.. మానసికవ్యథతో శుక్రవారం రాత్రి కన్నుమూశారని కుటుంబసభ్యులు వాపోయారు.
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
