
తాజా వార్తలు
చిత్తూరు: కల్కి ఆశ్రమంపై సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తీవ్ర ఆరోపణలు చేశారు. ఆశ్రమం పేరుతో కల్కి భగవాన్ అక్రమ ఆస్తులను కూడబెట్టారని అన్నారు. ప్రజా సంక్షేమం పేరుతో ఆయన రూ.కోట్లు దోచుకున్నారని చెప్పారు. ‘ ప్రభుత్వ భూములు ఆక్రమించారు. ఇసుక అక్రమ రవాణా చేశారు. హిందూ సంప్రదాయాలను దెబ్బతీసేలా కల్కి ఆశ్రమం పని చేస్తోంది. కల్కి ఆశ్రమంలో భగవాన్ తనయుడు లోకేశ్ దాసోజి ఒక పార్టీకి కొమ్ముకాశారు. ఆశ్రమం వెనుక ఉన్న నిజాలు బయటపెట్టాలి’ అని అన్నారు. కల్కి అలియాస్ విజయ్ కుమార్ బతికే ఉన్నారా? అనే దానిపైనా అనుమానాలున్నాయని, ఒక వేళ ఆయన బతికే ఉంటే ఫోటోలు ఎందుకు విడుదల చేయడం లేదని ఆయన అన్నారు. కల్కి ఆశ్రమం ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు.
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
