
తాజా వార్తలు
న్యూదిల్లీ: గత కొన్ని రోజుల వరకూ అడ్డు అదుపులేకుండా పెరిగిన పసిడి ధర క్రమంగా దిగి వస్తోంది. గురువారం నాటి ట్రేడింగ్లో దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల బంగారం ధర రూ.270 తగ్గి రూ.38,454కు చేరింది. పసిడిలో పెట్టుబడి పెట్టేందుకు మదుపరులు ముందుకు రాకపోవడం, ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసిందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండిధర కూడా రూ.380 తగ్గి రూ.47,310కు పడిపోయింది.
డాలర్తో పోలిస్తే రూపాయి బలపడటం, మదుపరుల నుంచి పెట్టుబడులు ఆశాజనకంగాగా లేకపోవడం బంగారం ధర తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యురిటీస్కు చెందిన సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ తెలిపారు. ఇక అంతర్జాతీయంగా బంగారం ధరలో పెద్దగా మార్పు లేదు. ఔన్సు 1,497 డాలర్లుగా ఉండగా, వెండి 17.72 డాలర్లు పలికింది.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- పోలీసులపై పూల జల్లు
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఎన్కౌంటర్ను నిర్ధారించిన సజ్జనార్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
