
తాజా వార్తలు
హైదరాబాద్: కాచిగూడ రైలు ప్రమాద ఘటనలో గాయపడిన లోకో పైలట్ చంద్రశేఖర్ కన్నుమూశారు. నాంపల్లి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్తో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ నెల 11న ఉదయం ఎంఎంటీఎస్ రైలు హంద్రీ ఎక్స్ప్రెస్ను ఢీకొన్న ప్రమాదంలో లోకో పైలట్ చంద్రశేఖర్ సహా 15 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో కేబిన్లో ఇరుక్కుపోయిన చంద్రశేఖర్ను దాదాపు 8 గంటల పాటు శ్రమించి బయటకు తీశారు. అనంతరం నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు. కుడి కాలులోని రక్తనాళాలు పూర్తిగా దెబ్బతినడంతో రక్త ప్రసరణ నిలిచిపోయింది. దీంతో ఇన్ఫెక్షన్ శరీరం మొత్తం వ్యాపించే ప్రమాదం ఉండటంతో మరో దారి లేక శస్త్రచికిత్స చేసి కుడి కాలును మోకాలు వరకు తొలగించారు. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చంద్రశేఖర్ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- పాస్పోర్ట్లో కొత్త మార్పులు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్కి కోహ్లీ ఫిదా!
- కాల్చేస్తున్నాం.. కూల్చలేకపోయారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
