
తాజా వార్తలు
విశాఖపట్నం: విశాఖ బీచ్ రోడ్డులో ‘వైజాగ్ నేవీ మారథాన్’ ఘనంగా ప్రారంభమైంది. 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, 21 కిలో మీటర్లు ఆఫ్ మారథాన్, 10 కి.మీ, 5 కి.మీ నాలుగు విభాగాల్లో ఈ మారథాన్ నిర్వహిస్తున్నారు. ఫుల్ మారథాన్ 42 కిలోమీటర్లు పరుగును ఐఎన్ఎస్ కళింగ ప్రధానాధికారి కమాండర్ రాజేష్ దేవనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ మారథాన్ లో విజేతలకు మొదటి బహుమతిగా రూ.75 వేలు, రెండో బహుమతి రూ.50 వేలు మూడో బహుమతి రూ.25 వేలు అందజేయనున్నారు. ఈ మారథాన్లో రాష్ట్ర నలుమూలల నుంచి 18 వేల మంది క్రీడా కారులు, నేవీ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్పోర్ట్లో కొత్త మార్పులు
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్కి కోహ్లీ ఫిదా!
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
