
తాజా వార్తలు
ముంబయి: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా నిరాకరించిన నేపథ్యంలో ఆ పార్టీ మిత్రపక్షం శివసేన స్పందించింది. సీఎం పీఠంపై కూర్చొనేది శివసేనకు చెందిన వ్యక్తేనని పునరుద్ఘాటించింది. భాజపా నిర్ణయం అనంతరం మాతోశ్రీ (ఉద్ధవ్ నివాసం)కి చేరుకున్న ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ ‘‘శివసేన నాయకుడే సీఎం అవుతారని ఉద్ధవ్జీ మా ఎమ్మెల్యేలకు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోబెట్టి తీరుతాం’’ అని స్పష్టంచేశారు.
రాష్ట్రపతి పాలన కోరుకోవడం లేదు: చవాన్
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం లేదని ఆ పార్టీ నేత అశోక్ చవాన్ అన్నారు. భవిష్యత్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం కోరతామని చెప్పారు. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఉండాలన్నదే తమ అభిమతమని స్పష్టంచేశారు.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జిల్లా వార్తలు
ఛాంపియన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
