
తాజా వార్తలు
ఈ ప్రపంచకప్లో భారత్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో ఏది మీకు ఎక్కువ మజా ఇచ్చింది... అంటూ ఈనాడు.నెట్ నిర్వహించిన పోల్కు మంచి స్పందన వచ్చింది. సుమారు 20 వేల మంది ఈ రేటింగ్ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. పాకిస్థాన్తో జరిగిన పోరుకు తొలుత ఎక్కువ రేటింగ్ వచ్చినా... తర్వాత తర్వాత అది తొలి పోరు వైపునకు మళ్లింది. దాయాది పోరు కంటే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచే ఎక్కువ మజా ఇచ్చింది అంటూ పాఠకులు తమ రేటింగ్ రూపంలో తెలియజేశారు. ఆసీస్ మ్యాచ్కు సరాసరిన 67 పాయింట్లు రాగా... పాకిస్థాన్ మ్యాచ్కు 61 పాయింట్లు వచ్చాయి. మొత్తం వివరాలు దిగువ చూడొచ్చు.
- ఇంటర్నెట్ డెస్క్
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
