
దిల్లీ: విదేశీ వ్యవహారాల శాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ప్రవాస భారతీయ దినోత్సవ సదస్సును ఈనెల 9న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సురినామ్ అధ్యక్షుడు చంద్రికా పెర్సాద్ సంతోఖీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ గురువారం తెలిపింది. ‘ఆత్మనిర్భర్ భారత్లో భాగస్వామ్యం’ అనే ఇతివృత్తం(థీమ్)తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. రెండు ప్లీనరీలుగా నిర్వహించే ఈ సదస్సు చివరిలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. సదస్సు సందర్భంగా 2020-21 సంవత్సరానికి గాను ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు విజేతల పేర్లను ప్రకటిస్తారు.
వార్తలు / కథనాలు
జిల్లా వార్తలు
దేవతార్చన
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్హౌస్లో విచిత్ర పెంపుడు జంతువులు!
- అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- వైట్హౌస్ను వీడిన ట్రంప్ దంపతులు
- కష్టాల కడలిలోంచి.. శ్వేతసౌధాన్ని అధిరోహించి
- మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్