ఉత్సాహంగా 5కె రన్‌

హైదరాబాద్‌ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలో ‘ఎన్‌ఎండీసీ హైదరాబాద్‌ మారథాన్‌ 2022’ను నిర్వహించారు. హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటన్‌ నుంచి 5కె మారథాన్‌ ప్రారంభించారు. ఈ మారథాన్‌లో ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, ఎన్‌ఎండీసీ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) అమిత్వా ముఖర్జీ, ఔత్సాహికులు, విద్యార్థులు, ఉద్యోగులు ఈ మారథాన్‌లో పాల్గొన్నారు. 

Updated : 27 Aug 2022 11:41 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని