Hyderabad: పటేల్‌ జయంతి.. ఉత్సాహంగా ‘సమైక్యతా పరుగు’

హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడంలో ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ కీలక పాత్ర పోషించారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. పటేల్‌ జయంతిని పురస్కరించుకుని సీఆర్‌పీఎఫ్‌ ఆధ్వర్యంలో 5కె రన్‌ను ఏర్పాటు చేశారు.  ఈ రన్‌ను నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో కిషన్‌రెడ్డి ప్రారంభించారు.

Updated : 31 Oct 2022 11:48 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని