BRS: భారాస ప్రజా ఆశీర్వాద సభలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. దీనిలో భాగంగా భారాస ఆధ్వర్యంలో జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్, కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ హాజరై ప్రసంగించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఫొటోలు..

Updated : 20 Nov 2023 16:32 IST
1/16
కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో.. కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో..
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో... జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో...
14/16
15/16
16/16

మరిన్ని