Hyderabad : హైదరాబాద్లో బల్కంపేట ఎల్లమ్మ బోనాల సందడి
హైదరాబాద్లో బల్కంపేట ఎల్లమ్మ బోనాల సందడి మొదలైంది. అమీర్పేట్లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవానికి తెలంగాణ రాష్ట్రం తరఫున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంగరంగ వైభవంగా ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Updated : 05 Jul 2022 13:55 IST
1/9
2/9
పట్టువస్త్రాలు తీసుకొస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
3/9
పట్టువస్త్రాలు తీసుకొస్తున్న మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
4/9
5/9
6/9
7/9
8/9
9/9
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..