CM KCR: హైదరాబాద్‌లో టిమ్స్‌ ఆస్పత్రులకు సీఎం కేసీఆర్‌ భూమి పూజ

జీహెచ్‌ఎంసీకి నలుమూలలా తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) ఆస్పత్రుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని అల్వాల్‌, గడ్డిఅన్నారం, ఎర్రగడ్డ ప్రాంతాల్లో వీటిని నిర్మిస్తున్నారు. ఈ ఆస్పత్రుల నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ మంగళవారం భూమి పూజ చేశారు. మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated : 26 Apr 2022 07:50 IST
1/9
ఎల్బీనగర్‌ పరిధిలోని గడ్డిఅన్నారంలో టిమ్స్‌ ఆస్పత్రికి భూమి పూజ కార్యక్రమం.. ఎల్బీనగర్‌ పరిధిలోని గడ్డిఅన్నారంలో టిమ్స్‌ ఆస్పత్రికి భూమి పూజ కార్యక్రమం..
2/9
3/9
4/9
5/9
6/9
7/9
ఎర్రగడ్డ ప్రాంతంలో.. ఎర్రగడ్డ ప్రాంతంలో..
8/9
9/9

మరిన్ని