Vijayawada : భవానీ దీక్షల విరమణలు ప్రారంభం.. అరుణవర్ణమైన ఇంద్రకీలాద్రి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణలు ప్రారంభమయ్యాయి. మల్లేశ్వరాలయ మెట్ల మార్గంలో మల్లికార్జున మహామండపం దిగువన ఏర్పాటు చేసిన ప్రాంతంలో మాలధారులు ఇరుముడులను గురుభవానీలకు సమర్పిస్తున్నారు. 

Updated : 15 Dec 2022 09:45 IST
1/9
ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారు
2/9
హోమగుండాల్లో అగ్నిప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఈవో భ్రమరాంబ హోమగుండాల్లో అగ్నిప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఈవో భ్రమరాంబ
3/9
దీక్షల విరమణకు భారీగా తరలివచ్చిన భవానీలు దీక్షల విరమణకు భారీగా తరలివచ్చిన భవానీలు
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని