Electric Vehicles: పీపుల్స్‌ ప్లాజాలో ఎలక్ట్రిక్‌ వాహనాల ర్యాలీ

హుస్సేన్‌సాగర్ తీరంలోని పీపుల్స్‌ ప్లాజా వద్ద ఎలక్ట్రిక్‌ వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో అడవి శేష్‌, పోలీసు అధికారి జయేష్‌ రంజన్‌ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం బైక్‌ విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

Updated : 05 Feb 2023 19:36 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని