KTR: ఎల్బీనగర్‌ కూడలిలో ఫ్లైఓవర్‌ ప్రారంభం

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ కూడలిలో మరో ఫ్లైఓవర్‌ ప్రారంభమైంది. హయత్‌నగర్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌వైపు వెళ్లే ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. తాజాగా రెండో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో.. ఎల్బీనగర్‌ కూడలి సిగ్నల్‌ ఫ్రీగా మారింది. ఓ ఫ్లైఓవర్‌, 2 అండర్‌పాస్‌లు గతంలోనే అందుబాటులోకి వచ్చాయి.

Updated : 25 Mar 2023 19:31 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని