Hyderabad : ఎగ్జిబిషన్‌లో మెరిసిన వర్షిణి

హైదరాబాద్‌ హైటెక్‌సిటీలోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్లో ‘ద గ్రాండ్‌ దివాలీ బజారియా’ పేరుతో సూత్ర ఎగ్జిబిషన్‌ ఏర్పాటైంది. సినీనటి, వ్యాఖ్యాత వర్షిణి సౌందరరాజన్‌ ఈ ప్రదర్శన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడళ్లు, ఫ్యాషన్‌ ప్రియులు ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. 

Updated : 30 Sep 2022 16:35 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని