IND vs AUS : నాలుగో టెస్టు.. నాలుగో రోజు ఆట హైలైట్స్‌

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) భాగంగా నాలుగో టెస్టులో ఆసీస్‌పై భారత్ ఆధిక్యం సాధించింది. స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (186)తో భారీ శతకంతో టీమ్‌ఇండియా (IND vs AUS) తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులు చేసింది. దాదాపు మూడేళ్ల తర్వాత విరాట్ టెస్టుల్లో సెంచరీ చేయడం విశేషం.  ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 91 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌ 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. క్రీజ్‌లో కునెమన్, ట్రావిస్‌ హెడ్ (3*) ఉన్నారు.

Updated : 12 Mar 2023 17:53 IST
1/23
. .
2/23
3/23
4/23
5/23
6/23
7/23
8/23
9/23
10/23
11/23
12/23
. .
13/23
14/23
15/23
16/23
17/23
18/23
19/23
20/23
21/23
22/23
23/23

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు