IND vs AUS: ముగిసిన మొదటి రోజు ఆట.. జడ్డూకు నాలుగు.. ఆసీస్‌ ఆధిక్యం 47

బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ స్పిన్నర్ల ధాటికి భారత్ 109 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ (22) టాప్‌ స్కోరర్‌ కాగా.. ఆసీస్‌ బౌలర్లు కుహ్నెమన్‌ 5, లయన్ 3, మర్ఫీ ఒక వికెట్ తీశారు. ఒక్క అదనపు పరుగు ఇవ్వకపోవడం విశేషం. అనంతరం ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు ఆట ముగిసేసమయానికి 156/4 స్కోరు సాధించింది. క్రీజ్‌లో కామెరూన్ గ్రీన్‌ (6*), పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌ (7*) ఉన్నారు. దీంతో ఇప్పటికి 47 పరుగుల ఆధిక్యం సాధించింది.

Updated : 01 Mar 2023 17:17 IST
1/32
. .
2/32
3/32
4/32
5/32
6/32
7/32
8/32
9/32
10/32
11/32
12/32
13/32
14/32
15/32
.. ..
16/32
17/32
18/32
19/32
20/32
21/32
22/32
23/32
24/32
25/32
26/32
27/32
28/32
29/32
30/32
31/32
32/32

మరిన్ని