DC vs PBKS: దిల్లీపై గెలుపు..పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం

ఐపీఎల్‌ 16 సీజన్‌: పంజాబ్‌ ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవం చేసుకుంది. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్‌(103) శతకం చేశాడు. సామ్‌ కరన్‌(20) మినహా ధావన్‌ (7), లివింగ్‌ స్టోన్‌(4), జితేశ్‌ శర్మ(5) ఒక అంకె స్కోరుకే పరిమితమయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు మీకోసం..

Updated : 13 May 2023 23:29 IST
1/30
.. ..
2/30
3/30
4/30
5/30
6/30
7/30
8/30
9/30
10/30
11/30
12/30
13/30
. .
14/30
15/30
16/30
17/30
18/30
19/30
20/30
21/30
22/30
23/30
. .
24/30
25/30
26/30
27/30
28/30
29/30
30/30

మరిన్ని