NTR Jayanthi: యుగపురుషుడికి ఘన నివాళి
తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్లు పుష్పగుచ్ఛాలు ఉంచి తాతను స్మరించుకున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ కుటుంబసభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు, నందమూరి రామకృష్ణ, సుహాసిని, నటి దివ్యవాణి, దైవాజ్ఞ శర్మ, నటుడు రాజేంద్రప్రసాద్, కార్యకర్తలు నివాళులు అర్పించారు.
Updated : 28 May 2022 16:43 IST
1/14
ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న మంత్రి మల్లారెడ్డి
2/14
నివాళి అర్పిస్తున్న పురందేశ్వరి
3/14
ఒంగోలులో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న చంద్రబాబునాయుడు
4/14
5/14
హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో నివాళి అర్పిస్తున్న సినీనటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!