NTR Jayanthi: యుగపురుషుడికి ఘన నివాళి

తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్‌ వద్దకు చేరుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు పుష్పగుచ్ఛాలు ఉంచి తాతను స్మరించుకున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు, నందమూరి రామకృష్ణ, సుహాసిని, నటి దివ్యవాణి, దైవాజ్ఞ శర్మ, నటుడు రాజేంద్రప్రసాద్‌, కార్యకర్తలు నివాళులు అర్పించారు.

Updated : 28 May 2022 16:43 IST
1/14
ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న మంత్రి మల్లారెడ్డి ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న మంత్రి మల్లారెడ్డి
2/14
నివాళి అర్పిస్తున్న పురందేశ్వరి నివాళి అర్పిస్తున్న పురందేశ్వరి
3/14
ఒంగోలులో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న చంద్రబాబునాయుడు ఒంగోలులో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న చంద్రబాబునాయుడు
4/14
5/14
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళి అర్పిస్తున్న సినీనటులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళి అర్పిస్తున్న సినీనటులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని