Tiruchanoor : వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచమితీర్థం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు అమ్మవారికి స్నపన తిరుమంజనం చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు పద్మ పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి తన్మయులయ్యారు. 

Updated : 28 Nov 2022 16:50 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని