Vizag : విశాఖ ‘తీర శుభ్రత’... పాల్గొన్న మంత్రులు

విశాఖలో నిర్వహించిన ‘తీర శుభ్రత’ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్‌నాథ్‌ పాల్గొన్నారు. బీచ్‌లోని వ్యర్థాలను స్వయంగా ఏరి వేస్తూ నగర పౌరుల్లో స్వచ్ఛ స్ఫూర్తి నింపారు. 

Updated : 26 Aug 2022 10:15 IST
1/8
బీచ్‌లోని వ్యర్థాలను తొలగిస్తున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్‌నాథ్‌ తదితరులు బీచ్‌లోని వ్యర్థాలను తొలగిస్తున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్‌నాథ్‌ తదితరులు
2/8
3/8
‘ప్లాస్టిక్‌కు నో చెబుదాం’ అంటూ రూపొందించిన కళాఖండాన్ని పరిశీలిస్తున్న మంత్రులు ‘ప్లాస్టిక్‌కు నో చెబుదాం’ అంటూ రూపొందించిన కళాఖండాన్ని పరిశీలిస్తున్న మంత్రులు
4/8
5/8
తీర శుభ్రత కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ నేవీ హెలికాప్టర్‌ విన్యాసాలు తీర శుభ్రత కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ నేవీ హెలికాప్టర్‌ విన్యాసాలు
6/8
7/8
తీర శుభ్రతలో పాల్గొన్న నగర వాసులు తీర శుభ్రతలో పాల్గొన్న నగర వాసులు
8/8

మరిన్ని