Meghamsh srihari: మేఘాంశ్ శ్రీహరి సినిమా ప్రారంభం

మేఘాంశ్ శ్రీహరి, రియా సచ్‌దేవ ప్రధాన పాత్రల్లో భవానీ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కునున్న సినిమా ‘మిస్టర్ బ్రహ్మ ఏంటీ డ్రామా’. ఈ సినిమా చిత్రీకరణను సోమవారం ముహూర్తపు షాట్‌తో ప్రారంభించారు. కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సినీనటుడు మంచు మనోజ్‌, దర్శకుడు బాబీ తదితరులు హాజరై సందడి చేశారు.

Updated : 27 Mar 2023 17:31 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని