Tiruchanoor : ముత్యపు పందిరి వాహనంపై అలమేలు మంగ

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజైన నేటి ఉదయం ముత్యపుపందిరి వాహనంపై బకాసుర వధ అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.  

Updated : 22 Nov 2022 15:17 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని