Nagoba Jatara: ఘనంగా సాగుతున్న నాగోబా జాతర

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నాగోబా జాతర ఘనంగా సాగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు తదితరులు నాగోబా ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Updated : 22 Jan 2023 19:33 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని