Nara Lokesh: ‘యువగళం’ పాదయాత్రలో నారా లోకేశ్‌

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం’ (Yuvagalam) పాదయాత్ర సత్యసాయి జిల్లాలో  కొనసాగుతోంది. లోకేశ్‌తో పాటు పలువురు నాయకులు కలిసి నడిచారు.  పాదయాత్రలో కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Updated : 20 Mar 2023 22:24 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని