Yuvagalam: నంద్యాలకు చేరిన నారా లోకేశ్ ‘యువగళం’
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర నేటి నుంచి నంద్యాల జిల్లాలో కొనసాగనుంది. జిల్లాలోని ప్యాపిలి మండలం డి.రంగాపురంలో ఉదయం 10.30 గంటలకు ఆయన పాదయాత్రను ప్రారంభించారు. లోకేశ్కు తెదేపా అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.
Updated : 13 Apr 2023 16:00 IST
1/13
.
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13
Tags :