Nara Lokesh: యువగళం పాదయాత్రకు సిద్ధమైన నారా లోకేశ్‌

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జనవరి 27న కుప్పం నుంచి ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వచ్చిన ఆయన.. తండ్రి చంద్రబాబు నాయుడితో పాటు మామ బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి అర్పించారు.

Updated : 25 Jan 2023 16:29 IST
1/9
. .
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని