Narendra Modi: విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌ షో

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజుల పర్యటన నిమిత్తం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా  విశాఖలోని నౌకాదళ స్థావరం ఐఎన్ఎస్ డేగకు చేరుకున్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి జగన్‌ ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విశాఖ మారుతి కూడలి నుంచి రోడ్‌ షోలో పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన ప్రజలు, భాజపా కార్యకర్తలకు అభివాదం చేస్తూ 1.5 కి.మీ మేర రోడ్‌ షో సాగింది.

Updated : 11 Nov 2022 21:51 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని