Narendra Modi: విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజుల పర్యటన నిమిత్తం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా విశాఖలోని నౌకాదళ స్థావరం ఐఎన్ఎస్ డేగకు చేరుకున్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్ ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విశాఖ మారుతి కూడలి నుంచి రోడ్ షోలో పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన ప్రజలు, భాజపా కార్యకర్తలకు అభివాదం చేస్తూ 1.5 కి.మీ మేర రోడ్ షో సాగింది.
Updated : 11 Nov 2022 21:51 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?