Narendra Modi: తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు చేరుకున్న సందర్భంగా హైదరాబాద్లోని బేగంపేటలో ఘనంగా స్వాగత సభ నిర్వహించారు. అనంతరం ప్రధాని రామగుండం వెళ్లి ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితమివ్వడంతో పాటు పలు అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఎన్టీపీసీ టౌన్షిప్లోని మైదానంలో రైతులతో నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని ప్రసంగించారు.
Updated : 12 Nov 2022 18:45 IST
1/22
రామగుండం: ఎన్టీపీసీ టౌన్షిప్ మైదానంలో రైతులతో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ.
2/22
3/22
4/22
5/22
6/22
7/22
మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
8/22
9/22
రామగుండంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్గా శంకుస్థాపన చేస్తున్న మోదీ
10/22
11/22
హైదరాబాద్: బేగంపేటలో నిర్వహించిన స్వాగత సభలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ.
12/22
ప్రధానికి చిత్రపటాన్ని బహూకరిస్తున్న ఎమ్మెల్యే రఘునందన్రావు
13/22
మోదీతో మాట్లాడుతున్న ఎంపీ కె.లక్ష్మణ్
14/22
సభలో జనసందోహం
15/22
16/22
17/22
ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని
18/22
19/22
20/22
21/22
22/22
మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’