kurnool : కర్నూలుకు కొత్త ప్రాజెక్టు.. సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభం

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణ పల్లి-గుమ్మితం తండా వద్ద ఏర్పాటు చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ వద్ద పైలాన్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. అనంతరం కాంక్రీటు వేసి ప్రాజెక్ట్ పనులను ఆయన ప్రారంభించారు. గ్రీన్ కో గ్రూప్  ఈ ప్రాజెక్టును చేపడుతోంది. 

Updated : 17 May 2022 09:52 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని