News In Pics: చిత్రం చెప్పే సంగతులు -02(24-01-2023)

Updated : 24 Jan 2023 21:06 IST
1/13
రిపబ్లిక్‌ డే సందర్భంగా  తితిదే పరిపాలనా భవన మైదానంలో సన్నాహక కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల పరేడ్‌ ఆకట్టుకుంది. రిపబ్లిక్‌ డే సందర్భంగా తితిదే పరిపాలనా భవన మైదానంలో సన్నాహక కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల పరేడ్‌ ఆకట్టుకుంది.
2/13
హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. వినూత్న పద్ధతిలో ఈ నిర్మాణం జరుగుతుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. వినూత్న పద్ధతిలో ఈ నిర్మాణం జరుగుతుందని అధికారులు తెలిపారు.
3/13
నూతన సచివాలయం.. నూతన సచివాలయం..
4/13
హైదరాబాద్‌లో ‘ఇండో- నేపాల్‌ ఆర్ట్‌ సింపోజియమ్‌ -2023’ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు వేసిన వివిధ రకాల పెయింటింగ్స్‌ ఆకట్టుకున్నాయి. హైదరాబాద్‌లో ‘ఇండో- నేపాల్‌ ఆర్ట్‌ సింపోజియమ్‌ -2023’ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు వేసిన వివిధ రకాల పెయింటింగ్స్‌ ఆకట్టుకున్నాయి.
5/13
సినీనటి లావణ్య త్రిపాఠి తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సినీనటి లావణ్య త్రిపాఠి తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
6/13
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు.
7/13
బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్‌ మహిళా కళాశాలలో మీడియాస్ఫేర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఆటపాటలతో అలరించారు. ఎమ్మెల్సీ కవిత హాజరై విద్యార్థినులతో సెల్ఫీ దిగి సందడి చేశారు. బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్‌ మహిళా కళాశాలలో మీడియాస్ఫేర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఆటపాటలతో అలరించారు. ఎమ్మెల్సీ కవిత హాజరై విద్యార్థినులతో సెల్ఫీ దిగి సందడి చేశారు.
8/13
ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో నాగోబా జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. సంప్రదాయ నృత్యాలతో ఆదివాసీలు ఆకట్టుకుంటున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో నాగోబా జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. సంప్రదాయ నృత్యాలతో ఆదివాసీలు ఆకట్టుకుంటున్నారు.
9/13
ఈ జాతరలో మంత్రులు ఇంద్రకర్‌ణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ జాతరలో మంత్రులు ఇంద్రకర్‌ణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
10/13
విజయవాడలో ‘బుక్‌ ఎగ్జామ్‌ వారియర్స్‌’కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్‌ బిష్వభూషన్‌ హరిచందన్‌ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. విజయవాడలో ‘బుక్‌ ఎగ్జామ్‌ వారియర్స్‌’కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్‌ బిష్వభూషన్‌ హరిచందన్‌ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.
11/13
హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియాను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఇలా ప్రతిజ్ఞ చేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియాను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఇలా ప్రతిజ్ఞ చేశారు.
12/13
ఈ సమావేశంలో కేంద్రమంత్రి అర్జున్‌ రాం మేఘవాల్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి అర్జున్‌ రాం మేఘవాల్‌ పాల్గొని ప్రసంగించారు.
13/13
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌ తొలి విడత పరీక్ష ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడలో పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌ తొలి విడత పరీక్ష ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడలో పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు.

మరిన్ని