TIRUMALA : వేడుకగా పద్మావతి పరిణయోత్సవం

తిరుమలలోని నారాయణగిరి ఉద్యానంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవం వేడుకగా జరిగింది. పలు రకాల ఫలాలు, రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించేలా అలంకరించిన అష్టలక్ష్మీ దశావతార మండపంలో వేడుకలను నిర్వహించారు. తొలి రోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపై విహరించారు. 

Updated : 10 May 2022 13:58 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని