Narendra Modi: ప్రధాని మోదీకి ‘మాస్టర్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌’ అవార్డు

జమ్మూ కశ్మీర్‌ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి నేరుగా ముంబయికి చేరుకున్నారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ జ్ఞాపకార్థం, ఆమె తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన ‘మాస్టర్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌ అవార్డు’ కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. దేశానికి అత్యుత్తమ సేవలందించినందుకు గాను ఈ మొట్టమొదటి అవార్డు ప్రధాని మోదీకే దక్కడం విశేషం.

Updated : 24 Apr 2022 15:27 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని