Tirumala: శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవం

శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవం సోమవారం తిరుమలలో ఘనంగా జరిగింది. శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడవాహనం, దేవేరుల పల్లకిపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్తు కాంతులు మెరిశాయి.

Updated : 01 May 2023 21:54 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని