Tirumala: అశ్వవాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

తిరుమలలో శ్రీ పద్మావతి అమ్మవారి పరిణయోత్సవం వైభవంగా సాగుతోంది. రెండో రోజు ఆదివారం మలయప్ప స్వామి అశ్వవాహనంపై కొలువుదీరారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారు ఆలయ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

Updated : 30 Apr 2023 20:28 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని