Krishnam raju : కృష్ణంరాజు సంతాప సభ

దిగ్గజ నటుడు కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం తెలుపుతూ ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్లో సభ నిర్వహించారు. మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు, బాబూమోహన్‌ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని కృష్ణరాజుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

Updated : 13 Sep 2022 19:46 IST
1/9
కృష్ణంరాజు సంతాప సభలో మాట్లాడుతున్న మోహన్‌బాబు కృష్ణంరాజు సంతాప సభలో మాట్లాడుతున్న మోహన్‌బాబు
2/9
కృష్ణంరాజు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న మోహన్‌బాబు కృష్ణంరాజు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న మోహన్‌బాబు
3/9
మంచు విష్ణు మంచు విష్ణు
4/9
ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు
5/9
కరాటే కల్యాణి కరాటే కల్యాణి
6/9
శివాజీ రాజా శివాజీ రాజా
7/9
మాదాల రవి మాదాల రవి
8/9
కాశీ విశ్వనాథ్ కాశీ విశ్వనాథ్
9/9

మరిన్ని