Rahul Gandhi: కదం తొక్కిన కాంగ్రెస్‌ శ్రేణులు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురువారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా పలువురు పత్తి, మిరప రైతులు రాహుల్‌ను కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సీపీఎస్‌ రద్దుకు కృషి చేయాలని పలువురు ఉద్యోగులు విన్నవించారు.

Updated : 20 Oct 2022 19:53 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు