Rottela panduga : బారాషహీద్ దర్గాలో గంధోత్సవం
నెల్లూరు బారాషహీద్ దర్గా, స్వర్ణాల చెరువుకు మూడో రోజు భక్తులు పోటెత్తారు. రొట్టెల పండగలో ప్రధాన ఘట్టం బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఈ గంధోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పోటీపడ్డారు.
Updated : 11 Aug 2022 16:14 IST
1/13
బారాషహీద్ దర్గాలో ప్రార్థన చేస్తున్న ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, అనిల్ కుమార్
2/13
స్వర్ణాల చెరువులో మొక్కులు తీర్చుకుంటున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి
3/13
జనసంద్రంగా మారిన స్వర్ణాల చెరువు
4/13
5/13
6/13
గంధం బిందెలతో బయలుదేరి..
7/13
8/13
కోటమిట్టలోని అమీనియా మసీదులో గంధాన్ని కలుపుతున్న మత పెద్దలు
9/13
10/13
పకీర్ల గీతాలాపన
11/13
మేళతాళాలు నడుమ బాణసంచా కాలుస్తూ..
12/13
దర్గాలో పకీర్ల జరుబులు
13/13
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!