Rottela panduga : బారాషహీద్‌ దర్గాలో గంధోత్సవం

నెల్లూరు బారాషహీద్‌ దర్గా, స్వర్ణాల చెరువుకు మూడో రోజు భక్తులు పోటెత్తారు. రొట్టెల పండగలో ప్రధాన ఘట్టం బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఈ గంధోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పోటీపడ్డారు.  

Updated : 11 Aug 2022 16:14 IST
1/13
బారాషహీద్‌ దర్గాలో ప్రార్థన చేస్తున్న ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్ కుమార్‌ బారాషహీద్‌ దర్గాలో ప్రార్థన చేస్తున్న ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్ కుమార్‌
2/13
స్వర్ణాల చెరువులో మొక్కులు తీర్చుకుంటున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్వర్ణాల చెరువులో మొక్కులు తీర్చుకుంటున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
3/13
జనసంద్రంగా మారిన స్వర్ణాల చెరువు జనసంద్రంగా మారిన స్వర్ణాల చెరువు
4/13
5/13
6/13
గంధం బిందెలతో బయలుదేరి.. గంధం బిందెలతో బయలుదేరి..
7/13
8/13
కోటమిట్టలోని అమీనియా మసీదులో గంధాన్ని కలుపుతున్న మత పెద్దలు కోటమిట్టలోని అమీనియా మసీదులో గంధాన్ని కలుపుతున్న మత పెద్దలు
9/13
10/13
పకీర్ల గీతాలాపన పకీర్ల గీతాలాపన
11/13
మేళతాళాలు నడుమ బాణసంచా కాలుస్తూ.. మేళతాళాలు నడుమ బాణసంచా కాలుస్తూ..
12/13
దర్గాలో పకీర్ల జరుబులు దర్గాలో పకీర్ల జరుబులు
13/13

మరిన్ని