Hyderabad: వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘సీడ్‌ మేళా-2023’

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘సీడ్‌ మేళా-2023’ను మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచిన విత్తనాలు, వ్యవసాయ సంబంధిత ఉత్పత్తుల స్టాళ్లను ఆయన పరిశీలించారు.

Updated : 24 May 2023 17:19 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని