Vande bharat: సికింద్రాబాద్‌- విశాఖ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఫస్ట్‌లుక్‌

సికింద్రాబాద్‌- విశాఖ వందే భారత్‌ రైలు ప్రారంభానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి జనవరి 15న ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ రైలును ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రారంభోత్సవానికి రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 16 నుంచి రెగ్యులర్‌ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

Updated : 14 Jan 2023 16:56 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని