Yuvagalam Padayathra: కర్నూలులో కొనసాగుతున్న ‘యువగళం పాదయాత్ర’

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేస్తున్న ‘యువగళం’ పాదయాత్ర కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలంలో బుధవారం కొనసాగింది. లోకేశ్‌కు ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఇందులో భాగంగా లోకేశ్‌ ఓ పంటచేనులో నాగలిపట్టి దుక్కి దున్నారు.

Updated : 19 Apr 2023 15:27 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని