Acharya: సందడిగా.. ‘ఆచార్య’ రిలీజ్‌ ప్రెస్‌ మీట్‌

చిరంజీవి, రామ్‌చరణ్‌, పూజాహెగ్డే ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ‘రిలీజ్‌ ప్రెస్‌మీట్‌’ను ఏర్పాటు చేసింది. చిత్ర దర్శకుడు శివ, చిరంజీవి, చరణ్‌, పూజా పాల్గొని సందడి చేశారు. 

Updated : 26 Apr 2022 12:50 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు