Amaravati : మూడో రోజు రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్ర

రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగుతోంది. మూడో రోజు దుగ్గిరాల నుంచి ప్రారంభమైంది. దుగ్గిరాల పట్టణంలో స్థానికులు పూలు చల్లి రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపారు. 

Updated : 14 Sep 2022 15:28 IST
1/14
మహా పాదయాత్రలో పాల్గొన్న మహిళా రైతులు మహా పాదయాత్రలో పాల్గొన్న మహిళా రైతులు
2/14
పాదయాత్రలో పాల్గొన్న సీపీఐ నాయకులు పాదయాత్రలో పాల్గొన్న సీపీఐ నాయకులు
3/14
4/14
అమరావతి ఐకాస నాయకులకు చెక్కు అందజేస్తున్న తెదేపా నాయకులు జీవీ ఆంజనేయులు, నక్కా ఆనంద్‌బాబు తదితరులు అమరావతి ఐకాస నాయకులకు చెక్కు అందజేస్తున్న తెదేపా నాయకులు జీవీ ఆంజనేయులు, నక్కా ఆనంద్‌బాబు తదితరులు
5/14
6/14
డప్పులతో దరువేస్తున్న మహిళా రైతులు డప్పులతో దరువేస్తున్న మహిళా రైతులు
7/14
పాదయాత్రలో పాల్గొన్న జన సైనికులు పాదయాత్రలో పాల్గొన్న జన సైనికులు
8/14
9/14
10/14
పాదయాత్రలో క్రైస్తవ మత పెద్దల ప్రార్థనలు పాదయాత్రలో క్రైస్తవ మత పెద్దల ప్రార్థనలు
11/14
ఓ వృద్ధురాలి ఉత్సాహం ఓ వృద్ధురాలి ఉత్సాహం
12/14
పాదయాత్రలో పాల్గొంటున్న రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తున్న పోలీసులు పాదయాత్రలో పాల్గొంటున్న రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తున్న పోలీసులు
13/14
మహా పాదయాత్ర రథానికి అమర్చిన సీసీ కెమెరాలు మహా పాదయాత్ర రథానికి అమర్చిన సీసీ కెమెరాలు
14/14

మరిన్ని