Amaravati : అడ్డంకులు లెక్క చేయం.. తగ్గేదేలే..!
అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా మునిపల్లె నుంచి ప్రారంభమైంది. ఎస్. ముప్పవరంలో యాత్ర ముగియనుంది.
Updated : 14 Oct 2022 16:57 IST
1/14
పాదయాత్రలో దరువేస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
2/14
జై అమరావతి నినాదాలు చేస్తున్న మాజీ మంత్రులు జవహర్, పితాని, పీతల సుజాత
3/14
4/14
మహిళా రైతులకు కుంకుమ పెట్టి స్వాగతం పలుకుతున్న స్థానిక మహిళలు
5/14
6/14
వర్షంలోనూ కొనసాగుతున్న యాత్ర
7/14
8/14
9/14
వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగడంతో తొడ కొడుతున్న మాజీ మంత్రి జవహర్
10/14
నిడదవోలు చేరుకున్న పాదయాత్రను అడ్డుకునేందుకు యత్నిస్తున్న వైకాపా కార్యకర్తలు
11/14
12/14
13/14
14/14
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా