Amaravati : అడ్డంకులు లెక్క చేయం.. తగ్గేదేలే..!

 అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా మునిపల్లె నుంచి ప్రారంభమైంది. ఎస్‌. ముప్పవరంలో యాత్ర ముగియనుంది.

Updated : 14 Oct 2022 16:57 IST
1/14
పాదయాత్రలో దరువేస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాదయాత్రలో దరువేస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
2/14
జై అమరావతి నినాదాలు చేస్తున్న మాజీ మంత్రులు జవహర్‌, పితాని, పీతల సుజాత జై అమరావతి నినాదాలు చేస్తున్న మాజీ మంత్రులు జవహర్‌, పితాని, పీతల సుజాత
3/14
4/14
మహిళా రైతులకు కుంకుమ పెట్టి స్వాగతం పలుకుతున్న స్థానిక మహిళలు మహిళా రైతులకు కుంకుమ పెట్టి స్వాగతం పలుకుతున్న స్థానిక మహిళలు
5/14
6/14
వర్షంలోనూ కొనసాగుతున్న యాత్ర వర్షంలోనూ కొనసాగుతున్న యాత్ర
7/14
8/14
9/14
వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగడంతో తొడ కొడుతున్న మాజీ మంత్రి జవహర్‌ వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగడంతో తొడ కొడుతున్న మాజీ మంత్రి జవహర్‌
10/14
 నిడదవోలు చేరుకున్న పాదయాత్రను అడ్డుకునేందుకు యత్నిస్తున్న వైకాపా కార్యకర్తలు నిడదవోలు చేరుకున్న పాదయాత్రను అడ్డుకునేందుకు యత్నిస్తున్న వైకాపా కార్యకర్తలు
11/14
12/14
13/14
14/14

మరిన్ని