Amaravati: కొనసాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర

అమరావతి రైతుల మహాపాదయాత్ర కృష్ణా జిల్లా చల్లపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు స్థానికులతో కలిసి పెద్దఎత్తున మువ్వన్నెల జెండాతో ప్రదర్శన చేపట్టారు. అనంతరం అక్కడి గాంధీ విగ్రహం వద్ద అమరాతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేశారు.

Updated : 21 Sep 2022 20:16 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు